దేశంలో రెండువేలకు దిగువన కేసులు

న్యూఢల్లీి,మే24(జ‌నంసాక్షి): దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రెండువేలకు దిగువన నమోదయ్యాయి. కొత్తగా 1,675 కేసులు నమోదు కాగా, మహమ్మారి కారణంగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.75 శాతానికి చేరింది. కరోనా కేసులు భారీగా తగ్గాయని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,675 కేసులు నమోదయ్యాయి. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 1635 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.41గా నమోదైంది.