నాందేడ్ ఎక్స్ప్రెస్లో దోపిడీ
ఖమ్మం, సెప్టెంబరు 10 : నాందేడ్ ఎక్స్ప్రెస్లో దోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండుగులు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రామాపురం రైల్వేగేటు వద్ద రైలు చైన్ లాగి దోపిడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై బాధితులు వరంగల్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.