నిరుపేదలకు అండగా “KMR” 

 జడ్పీటీసీ నాగిరెడ్డి సార్
దోమ జనవరి 11(జనం సాక్షి)
 దోమ మండల పరిధిలోని  బాస్ పల్లి గ్రామానికి చెందిన తొంటా శేఖర్ అనారోగ్యానికి గురైనందుకు  MLA కొప్పుల మహేష్ రెడ్డి ఆదేశానుసరం దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి  చేతులమీదుగా బాధిత కుటుంబానికి చెందిన రామయ్య సతీష్ కు 1,00,000 చెక్ అందిచడం జరిగింది ఈ కార్యక్రమం లో బాస్ పల్లి సర్పంచ్ పద్మ శ్రీనివాస్ మరియు దోమ FACS చైర్మన్ డి. ప్రభాకర్ రెడ్డి  మరియు BRS నాయకులు పాల్గొన్నారు 

పార్టీలకు అతీతంగా CM రిలీఫ్ పండ్