నేడు రామాలయం తలుపులు మూసివేత

భద్రాచలం జనంసాక్షి:చంద్రగ్రహణం సందర్బంగా భధ్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్ధానం తలుపులను గురువారం రాత్రి 7:30నుంచి శుక్రవారంతెల్లవాజామున 4:30 గంటల వరకు మూసివెయనున్నట్లుగా ఆలయ ఈఓ ఎం.రఘునాధ్‌, ప్రదాన అర్చకుడు పొడిచేటి జగన్నాధాచార్యులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 4:30నుంచి ఆలయంలో అర్చకులు గోదావరితీర్ధంతో దేవాలయ సంప్రోక్ష,ఆలయ శుధ్ధి అనంతరం ఉదయం 7:30నుంచి భక్తులకు సర్వదర్శనం ఉంటుందన్నారు.