పదో తరగతి దూరవిద్య ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): పదో తరగతి దూరవిద్య ఫలితాలు విడుదలయ్యాయి. 45. 70 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.