పర్యావరణ అనుమతుల రద్దుకు పిటిషన్‌

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మళిలో నిర్మిసున్న థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కోరుతూ శ్రీకాకుళం జిల్లా పౌరహక్కుల సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిిషన్‌లో ప్రతివాదులుగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలను పేర్కొన్నారు.