పాద యాత్ర చేసిన  జై భీం సభ్యులు

జై భీమ్ కుటుంబ సభ్యులకు జై భీమ్ ఆదివారం రోజు బాబగూడ గ్రామములో బాబ గూడ నుండి బొమ్మరాసి పేట పొన్నాల గ్రామం వరకు జ్ఞాన పాద 300 మందితో పాద యాత్ర  శామీర్ పేట  ఎంపీపీ ఎల్లుభాయి బొమ్మరసి పేట సర్పంచ్ బాబగూడ  సర్పంచ్  పొన్నాల సర్పంచ్  ఉప సర్పంచ్ ఎంపిటిసి లు సర్పంచ్ లు జై భీమ్ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మందల స్వామి  జోగు సుమలత  రాష్ట్ర మహిళ కోఆర్డినేటర్  నల్ల బాబు   పొన్నాల సంఘము సభులు పెద్దలు యువకులు మహిళలు  బొమ్మ రాసి పేట పెద్దలు యువకులు మహిళలు  బాబగూడ  సంఘము పెద్దలు యువకులు మహిళలు  తెరాస పొన్నాల ప్రధాన కార్య దర్శి రెడ్డి  అన్ని గ్రామాల నుండి పాదయాత్ర కు మహిళ లు హాజరు అయ్యారు.