పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ :బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్

ఆటో నగర్ లోని మహావీర్ హరిణి వనస్థలి జింకల పార్క్ లో హయత్ నగర్ డివిజన్ పరిధిలోని భూలక్ష్మి నగర్ కాలనీ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్  గౌడ్  పాల్గొన్నారు.ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ చేశారు.ఈ సందర్భంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు విజయ రంగి,వరలక్ష్మి, నళిని కిరణ్, పద్మా రెడ్డి,లత,రాజ్యలక్ష్మి,ప్రమీల,అంజలి, రేణుక, పుష్ప,సరస్వతి తదితరులు పాల్గొన్నారు.