పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు అంగీకారం

మంత్రి పురంధేశ్వరికి లోస్‌సభ సచివాలయం లేఖ

ఢిల్లీ: పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటును అంగీకరిస్తూ ఎన్టీఆర్‌ కుమారై, కేంద్ర మంత్రి అయిన పురంధేశ్వరికి లోక్‌సభ సచివాలయం లేఖ రాసింది. నమూనా ప్రతిమలను అందించాలని ఈ లేఖలో పురంధేశ్వరిని కోరిన లోక్‌సభ సచివాలయం అధికారులు రెండు నమూనా ప్రతిమలను పరిశీలించినట్లు సమాచారం.