పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలపై చర్చ జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎఫ్‌డీఐలపై చర్చ జరగనుంది. చర్చను బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌ ప్రారంభించనున్నారు. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.