పీఎస్ ను ప్రారంభించిన నాయినీ..స్వామిగౌడ్..

కరీంనగర్ : మహదేవ్ పూర్ లో పోలీస్ స్టేషన్ ను మంత్రి నాయినీ, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు.