పురుగు మందుల సురక్షిత ఉపయోగ అవగాహన సదస్సు

గరిడేపల్లి, నవంబర్ 11 (జనం సాక్షి):  ఇన్ సేక్షిసైడ్  ఇండియా లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో గరిడేపల్లి గ్రామంలో పురుగు మందుల సురక్షిత ఉపయోగాల గురించి రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు సురక్షితంగా ఉపయోగించుటకు అవసరమైన జాగ్రత్త చర్యలు వాటి యొక్క ఉపయోగాలు గురించి ఐ.ఐ.ల్ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉపేందర్ సేల్స్ రిప్రెసెంటెంట్ సుధాకర్ గురునాథం వారి స్టాప్ తో పాటు గరిడేపల్లి మండల డీలర్స్ పాల్గొని గ్రామ రైతులకు వివరించారు.