పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కై పట్టణంలో ర్యాలీ ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా

పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కై పట్టణంలో ర్యాలీ ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా

జహీరాబాద్ సెప్టెంబర్ జనంసాక్షి) పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో జాతీయ రహదారి మీదగా దాదాపుగా 3000 మంది విద్యార్థులతో ర్యాలీ అనంతరం ఆర్డిఓ ఆఫీస్ ముందు ధర్నా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం పి డి ఎస్ యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సురేష్ జి నరసింహారెడ్డిలు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు డివిజన్ నాయకులు ఎండి ఇస్మాయిల్ .ఆకాష్ .భాస్కర్. కోటేశ్వరరావు రిహాన్ .అవినాష్. వినోద్. ఏలియా. శ్రీధర్ రెడ్డి. అఖిల అశ్విని ,నవనీత, స్వరూప, అర్చన ,తదితరులు పాల్గొన్నారు