పేద ప్రజలు ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు ప్రభుత్వం పై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డి బి దేవేందర్ ఆగ్రహం

సికింద్రాబాద్ ఆర్ సి సెప్టెంబర్ 25 (జనం సాక్షి ) కంటోన్మెంట్ పేద ప్రజలు ను ఇంకెన్ని ఎన్నాళ్లు తిప్పుతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డిపి దేవేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని పేద ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబల్ బెడ్ రూమ్ కోసం పేద ప్రజలను కాళ్లు అరిగేటట్టుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అధికారులు పట్టించుకోవటం లేదని అన్నారు. సోమవారం నాడు కంటోన్మెంట్ కార్యాలయంలో వద్దఒకటో వార్డ్,మూడో వార్డు ప్రజలుతమకు డబుల్ బెడ్ రూమ్ విషయం పై డి బి దేవేందర్ ను కలిసి తమ బాధను తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంకెన్నాళ్లు డబుల్ బెడ్ రూమ్ నాటకాలు ఆడతారన్ని వెంటనే దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు,500 కే గ్యాస్ సిలిండర్, పెన్షన్, నిరుద్యోగ భృతి, ఉద్యమంలో పాల్గొన్న అమరవీరులనాకుటుంబాలకు 250 గజాల ఇళ్ల