ప్రత్యేక¬దా కోరుతూ బిజెపి నేత దీక్ష

గుంటూరు,జనవరి22(జ‌నంసాక్షి): ఎపి రాష్ట్రానికి ప్రత్యేక ¬దా.. పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు కోరుతూ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి నలబోలు విష్ణు శ్రీ మంగళవారం గుంటూరులో నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ దీక్ష చేపట్టానని తెలిపారు. ప్రత్యేక ¬దా, పల్నాడులో వరికపూడి ప్రాజెక్టును వెంటనే మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి నమో యాప్‌ ద్వారా ప్రజలు సమస్యలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.