ప్రధాని విజ్ఞప్తిని మన్నించాలని కావూరి నిర్ణయం

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విజ్ఞప్తి మేరకు లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై ఓటింగులో పాల్గొనాలని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు నిర్ణయించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయనకు నిన్న ప్రధాని ఫోన్‌ చేసి ఓటింగ్‌లో పాల్గొనవలసిందిగా కోరినట్లు  తెలిసింది.