బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం.

దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి గ్రామంలో శ్రీరాముల మైసమ్మ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అయ్యగారి నర్సింలు ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.