బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం -బుయ్యని మనోహర్ రెడ్డి

దోమ మండల కేంద్రానికి చెందిన గౌస్  తల్లి గారికి అనారోగ్యం గ ఉన్న విషయాన్ని తెలుసుకోని వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి, ఆర్థిక సహాయం అందించిన డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, గ్రంధాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్, వార్డు సభ్యులు వసంత్, బస్పల్లి శ్రీనివాస్, విద్య కమిటీ చైర్మన్ గౌస్, మైబుబ్, రాజగోపాల్ చారి, ఇబ్రహిం, రహిం, ముస్తప్ప, బంగ్లా వెంకటయ్య, మైను, హరిబాబు తదితరులు పాల్గొన్నారు..