బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సమావేశంలో ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. భేటీకి బీజేపీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.