బ్రిటన్ ప్రిన్స్ జార్జ్‌తో ఒబామా దంపతుల ముచ్చట

అమెరికా : అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన సతీమణి మిషెల్ బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. బ్రిటన్ లో పర్యటిస్తున్న ఒబామా దంపతులకు విండర్స్ రాజమందిరంలో ప్రిన్స్ విలియం దంపతులు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రిన్స్ జార్జ్ తో ఒబామా దంపతులు సరాదాగా ముచ్చటించారు. ఒబామాను చూడగానే చిన్నారి జార్జ్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చి.. తన గదిలోకి వెల్‌కమ్ చెప్పాడట. తల్లి కేట్‌ మిడిల్‌టన్‌, తండ్రి విలియంలతో కలిసి ఒబామా దంపతులతో ముచ్చటించాడు ప్రిన్స్‌ జార్జ్‌. ఈ వివరాలను కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ తన ట్విట్టర్‌ లో పోస్ట్ చేసింది. అమెరికా ప్రెసిడెంట్ ఒబామా పిల్లలతో సరదాగా గడిపిన క్షణాలు.. అరుదైన చిత్రాలు మీకోసం..prince-george1