భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 27(జనం సాక్షి)

వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో మంగళవారం అమ్మవారిని అన్నపూర్ణ దేవి అలంకారంలో అలంకరించారు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ఉత్సవాల హాజరయ్యారు ఆలయ ఈవో శేషు భారతి ప్రధానార్చకులు భద్రకాళి శేషు తోపాటు ఇతర అర్చక బృందం భక్తులకు అన్ని రకాల ఏర్పాటు చేశారు ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు