భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

s00hyuun

హైదరాబాద్: గత ఎనిమిది రోజుల వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ స్టాక్‌మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 517 పాయింట్లు లాభపడి 27,975 సూచీ వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 8,492 సూచీ వద్ద ముగిశాయి.