భోజన విరామ సమయానికి భారత్‌ 86/0

కోల్‌కతా: ఇంగ్లండ్‌తో జరగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ భోజన విరామ సమయానికి వికెట్లేమి కోల్పోకుండా 86 పరుగులు చేసింది. గంభీర్‌ 33, సెహ్వాగ్‌ 49 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 523 పరుగులకు ఆలౌట్‌ అయింది.