మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కలిసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

దౌల్తాబాద్ జనవరి 7(జనం సాక్షి )
ప్రభుత్వం ఆరు పథకాలను ప్రతి ఒక్క అర్హులకు అదే విధంగా గ్రామస్థాయిలో ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేశారు. వారితోపాటు దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య యాదవ్ (మాజీ ఏఎంసీ చైర్మన్ ),  అల్వాల సర్పంచ్ కిష్టయ్య, కాంగ్రెస్ నాయకులు మహేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.