మరోసారి ఆస్తుల అటాచ్‌మెంట్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌:జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబందించి మరోసారి ఆస్తుల అలాచ్‌మెంట్‌ పిటిషన్‌ను సీబీఐ సిటీ సివిల్‌ కోర్టులో దాఖలు చేసింది.రాష్ట్రంలో వివిధ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి తెప్పించిన ఆస్తుల వివరాలతో గురువారం సీబీఐ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది.కోనేరు ప్రసాద్‌,సునీల్‌రెడ్డి ఆస్తులకు సంబందించి అలాచ్‌మెంట్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు సీబీఐ తెలిపింది.