మహంకాళి యూత్ అసోసియేషన్ వారి వినాయకునికి ప్రథమ బహుమతి

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 25 (జనం సాక్షి)

 

వరంగల్ నగరంలోని రంగసాయిపేట శంభునిపేట శ్రీ మాంకాళి దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుని వరంగల్ హనుమకొండ కాజీపేట పరిధిలో మట్టి వినాయకులలో రంగసాయిపేట శంభునిపేట పరిధిలో శ్రీ మహంకాళి యూత్ అసోసియేషన్ వారికి ప్రథమ బహుమతి అందించినారు. అది తెలిసిన వెంటనే 21 కాలనీలా అధ్యక్షుడు మరియు ఆలయ చైర్మన్ కర్నే రవీందర్ యూత్ వారికి ఘనంగా సన్మానించినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండ్రెడ్డి నవీన్ రెడ్డి, కందగట్ల జీవన్ సిద్ధార్థ, గండ్రాతి కుమార్ ,శంకేసి వేణు, సతీష్ తివారి మహేష్ ,చిట్టి ఈశ్వర్, రాజేష్, సదానందం, అభిషేక్, కరుణాకర్ , సుధీర్,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.