మాజీ ప్రధాని గుజ్రాల్కు తుది వీడ్కోలు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ ఆప్తులు, బంధువులు, అభిమానులు, రాజకీయవేత్తలు కన్నీళ్లతో తుదివీడ్కోలు పలికారు. నగరంలోని స్రృతిస్థల్ వద్ద ప్రభుత్వలాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు నిర్వహించారు. గుజ్రాల్కు తుదివీడ్కోలు పలికనివారిలో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ చైర్పర్సస్ సోనియాగాంధీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ.. తదితరులు పాల్గోన్నారు.