మాణిక్య అనంతయ్య కు ఆర్థిక సహాయం

కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి
దోమ జనవరి 11(జనం సాక్షి)
 దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన మాణిక్య అనంతయ్య ఈ మధ్య కాలంలో ప్రమాద వశాత్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి చెయ్యి విరిగిపోయింది
. విషయం తెలుసుకొన్న కెఎస్అర్  ట్రస్ట్ చెర్మన్ శరత్ కుమార్ రెడ్డి  వారిని పరామర్శించి 10,000/- వేల రూపాయలు రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో చపలగుడెం సర్పంచ్ లక్ష్మణ్, బిసి జిల్లా నాయకులు ద్యనమొని శ్రీనివాస్ ,కండక్టర్ మల్లయ్య యాదవ్,వార్డు మెంబర్ సిత్వ బాలరాజు, బుగ్గోజి, గుళ్ళ గుర్రప్ప,ఆంజనేయులు,మల్లేష్, ఆఫ్జల్, నరేందర్ ,ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు….