మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలు

జార్ఖండ్‌ : జార్ఖండ్‌ రాష్ట్రంలోని పాకుర్‌ జిల్లాలో ఎస్పీ లక్ష్యంగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.