మావోయిస్టుల బంద్‌: బస్సుల రద్దు

 : వరంగల్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మూడు జిల్లాల బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో మావోయిస్టుల బంద్‌ కొనసాగుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా టీఎస్‌ఆర్టీసీ ఏజెన్సీ గ్రామాలకు బస్సుల రాకపోకలను నిలిపివేసింది.