ముంబై ఏర్‌పోర్టులో బాంబు కలకలం

ముంబై: ముంబై ఏర్‌పోర్టులో బాంబు కలకలం సృష్టించింది. ముంబై-గోవా 343 ఫ్లైట్‌లో బాంబు ఉన్నట్లు సమాచారం రావడం సంచలనం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విమానాన్ని రన్‌వేపై పక్కకి తీసుకెళ్లారు. అనంతరం బాంబ్‌ స్క్వాడ్‌కి సమాచారం అందించగా వారు తనిఖీలు చేస్తున్నారు.