ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం. ఎంపీపీ సరూప

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం. ఎంపీపీ సరూప

రాజంపేట్  జనంసాక్షి
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఎంపీపీ లింగాల స్వరూప పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో రాజంపేట్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు అయ్యాయి చెక్కులను అందజేసినట్లు ఎంపీపీ లింగాల సరూప తెలిపారు కొండాపూర్ అరగొండ ఎల్లారెడ్డిపల్లి షేర్ శంకర్ తండా గ్రామాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు కుటుంబ సభ్యులకు ఎల్ఓసీని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గనుల జడ్పిటిసి కొండా హనుమాన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో
బలరాం నాయక్ శంకర్ బనోత్ రాజు తదితరులు పాల్గొన్నారు.