ముగిసిన ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలు
చెన్నై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జాతీయ సమావేశాలు ఆదివారం ముగిసాయి.ఈ సమాశాల్లో పలు తీర్మానాలు ఆమోదించారు.జాతీయ భద్రత విషయంలో సమగ్రమైన విదానాన్ని కేంద్రం తీసుకోవాలని కోరారు.బిజేపి అద్యక్షుడిగా గడ్కరీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని సమావేశం అబిప్రాయపడింది.సమస్యలను గడ్కరీ న్యాయపరంగానే ఎదుర్కోంటారని తీర్మానించారు.