ముదిరాజ్ సంఘం జెండా ఆవిష్కరణ

హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆవరణలో సోమవారం ప్రపంచ మత్స్య పారిశ్రామిక దినోత్సవం పురస్కరించుకొని ముదిరాజ్ సంఘా పెద్దలు, సభ్యుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిట్టల సంపత్ ఎంపిటిసి పిట్టల శ్రావణి తిరుపతి ,బొల్లి రామచంద్రం ముదిరాజ్ సంఘం సభ్యులు సంపత్, పొన్నం రవి, బోడ ఇజ్జగిరి, కేశవ వేణి శంకర్, జెట్టి సది, పాండ కథ రమేష్ పిట్టల ప్రసాద్, బొల్లి శ్రీనివాస్, గీకురునరేష్, పిట్టల వెంకటస్వామి, ఏం రమేష్ జెట్టి సాయి, జెట్టి రమేష్, పొన్నం సది తదితరులు పాల్గొన్నారు.