మూడు బకెట్ల పేలుడు పదార్థాల స్వాధీనం

భూపాలపల్లి: నాగారం సమీప అడవుల్లో మావోయిస్టులకు సంబంధించిన డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిటోనేటర్‌, మూడు బకెట్ల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.