మృతదేహాలకు పూలమాలవేసి నివాళులర్పించిన గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి.

మృతదేహాలకు పూలమాలవేసి నివాళులర్పించిన గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి.

గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 27 జనం సాక్షి.
గద్వాల మండల పరిధిలోని అనంతపురం తేలుగోనిపల్లి కొండపల్లి గ్రామలలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు . బుధవారము విషయం తెలిసిన ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి వారి ఇంటికి కు వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.
ఎమ్మెల్యే సతీమణి వెంట ఎంపీపి ప్రతాప్ గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షులు గోపిరెడ్డి, తెలుగొనిపల్లి సర్పంచ్ , కొండపల్లి సర్పంచ్ సత్తన్న, బిఆర్ఎస్ పార్టీ నాయకులు జయరాం రెడ్డి, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు పాల్గొన్నారు.