మృతుడు వసీం కుటుంబ సభ్యులను పరామర్శించిన సరిత.

గద్వాల నడగడ్డ, సెప్టెంబర్ 28 జనం సాక్షి.
గద్వాల పట్టణంలోని మోహిన్ మైల వార్డ్ కు చెందిన జెడ్పీ హై స్కూల్, హిందీ టీచర్ వసీం మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ తాలూకా కో ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరిత మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగఢ సంతాపం వ్యక్తం చేశారు.వీరి వెంట కౌన్సిలర్ ఎం.ఎ ఇషాక్,ఎకే, వెంకటన్న,ధరూర్ రవి, జనార్థన్, కిట్టు,క్రిష్ణ, సతీష్ తదితర ఉన్నారు.