మృతుల కుటుంబలకు బియ్యం పంపిణి       

 ఎన్ ఎస్ యు ఐ  రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట ఆధ్వర్యంలో
వీణవంక ఫిబ్రవరి 17 (జనం సాక్షి )వీణవంక మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలకు  చెందిన మృతుల కుటుంబాలకు ఈరోజు బియ్యం పంపిణీ చేయడం జరిగింది  దాసారపు పోచయ్య, బేతిగల్ గ్రామానికి చెందిన మడ్డి రవీందర్, కనపర్తి గ్రామానికి చెందిన బొమ్మ మల్లయ్య పంజాల నారాయణ, కోర్కల్ గ్రామానికి చెందిన రాయన వేనా మామిడల పల్లి గ్రామానికి చెందిన ఎలుక పెళ్లి తిరుపతి, కొండపాక గ్రామానికి చెందిన బొంగోని రుక్మమ్మ, ఇటీవల మృతి చెందగా వారి కుటుంలకు ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు  బాలుమూరి వెంకట్ ఆదేశాల మేరకు ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీల బియ్యం చొప్పున ఆర్థిక సహకారాని  మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్  ద్వారా వారి కుటుంబ సభ్యులకు అందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు ఈదునూరి పైడి కుమార్ తోడేటి రంజిత్ , పర్ల పల్లి ప్రసాద్, మడ్డి అనిల్,ఎండీ రజాక్, తాళ్లపల్లి తిరుమలేష్, గుండేటి మహేష్, చీర బుజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.