మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీపీ

జూలై16జనం సాక్షి
 మండలంలోని మనుబోతులగడ్డ గ్రామం లో మిట్టే పల్లి యాకయ్య తల్లి మృతి చెందగా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి మృత దేహానికి నివాళులు అర్పించారు అలాగేమనుబోతులగడ్డ గ్రామం లో జున్ను. సూరయ్య, మృతి చెందగా మృతుడి కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించారు. ఎంపీపీ వెంట
 మండల తెరాస అధ్యక్షులు వెంకట్రాంనర్సయ్య, మండల. కోఆప్షన్ మెంబెర్. మస్తాన్, సర్పంచ్ సోమయ్య, ఉపసర్పంచ్. యాకయ్య,జెరిపోతులవెంకటేశ్వర్లు, సొసైటీ వైస్ చైర్మన్. వేణు క్రిష్ణ, బాలు, మీరాజ్, డైరెక్ట్. అశోక్, కిరణ్, సత్యనారాయణ, ఈర్య, దేవేందర్, డోలి, హరి,శ్రీను తదితరులు పాల్గొన్నారు.