మృతుల కుటుంబాలను పరామర్శించిన

ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.

మర్పల్లి జులై 19 (జనం సాక్షి) ఇటీవల మరణించిన మర్పల్లికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మహమ్మద్ ఆఫీజ్, పట్లూరు గ్రామ వార్డు సభ్యులు లాలు, టీచర్ మల్లయ్య, ఇటీవల మరణించినారు. మంగళ వారం రోజుల వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే వెంటా జడ్పిటిసి మధుకర్, వైస్ ఎం పి  పి మోహన్ రెడ్డి, పి ఎస్ సి ఎస్ చైర్మన్ మాజీ చైర్మన్ ప్రభాకర్ గుప్తా, గౌస్, మర్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు గఫార్ తదితరులు పాల్గొన్నారు