మొక్కలు నాటిన దోమ తెరాస నాయకులు..

 దోమ న్యూస్ జనం సాక్షి.
 కేటీర్ జన్మదినం సందర్బంగా దోమ మండలం కిష్టాపూర్ ఫారెస్ట్ రెంజులో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్న మొక్కలు నాటే కార్యక్రమం లో
పాల్గొని చెట్ల సంరక్షణ అందరి భద్యతగా బావించాలన్నారు. ఈ కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ కె నాగిరెడ్డి స్థానిక సర్పంచ్  సత్యమ్మ దోమ మండల సర్పంచ్ ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి కార్యదర్శి యాదయ్య సాగర్ కో ఆప్షన్ ఖాజా పాషా పార్టీ కార్యదర్శి కృష్ణ రెడ్డి దోమ గ్రామ పంచాయతీ సభ్యులు మైను సాయిలు తెరాస పార్టీ మాజీ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి నాయకులుకావటి శ్రీనివాస్ రాఘవేందర్ రెడ్డి ముస్తఫా తదితరులు పాల్గొన్నారు
Attachments area