యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పర్యటించి గత రెండు రోజుల క్రితం వార్డ్ నెంబర్ కోదండ యాదయ్య కుమారుడు చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే క్రాంతి యాదయ్య కుటుంబాన్ని పరామర్శించి యాదయ్య మనోధైర్యం నింపారు ఈ ఎంపీటీసీ కృష్ణ గౌడ్ గొల్ల నారాయణ గంగాధర్ విద్య కమిటీ చైర్మన్ కోదండ కృష్ణ గ్రామ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు