రక్తదాన”శిబిరంలో పాల్గొన్న దోమ టిఆర్ఎస్ నాయకులు

దోమ న్యూస్ జనం సాక్షి.

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ జన్మదినం సందర్బంగా పరిగిలోని టీటీడీ కల్యాణమండపం లో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “రక్తదాన”శిబిరంలో పాల్గొన్న దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి దోమ సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి కార్యదర్శి యాదయ్య సాగర్ పార్టీ నాయకులు కృష్ణ రెడ్డి ఖాజా పాషా రాఘవేంద్ర రెడీ మైను బండి సాయి ముస్తఫా

 
Attachments area