రక్తదాన శిబిరము ఏర్పాటు

టీఆరెఎస్ పార్టీ దోమ మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్.*
 దోమ న్యూస్ జనం సాక్షి.

*యంగ్ డైనమిక్ లీడర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ & ఐటీ శాఖ మంత్రివర్యులు గౌ॥ శ్రీ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పరిగి ఎమ్మెల్యే గౌరవ శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది.* స్థలం:టీటీడీ కల్యాణ మండపం,పరిగి పట్టణం.
తేదీ: 24-07-2022 సమయం: 8:00 AM..కావున దోమ మండల ప్రజలు,తెరాస నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేయాల్సిందిగాకోరుతున్నాము..