రఘునాథ పాలెం సెప్టెంబర్ 26(జనం సాక్షి)

పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామంలో చింతమల్ల శ్రీను అంత్యక్రియలకు హాజరైన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుంతేటి వీరభద్రం హాజరై పూలమాలలు నివాళులర్పించారు మాల కుల పెద్దలు జంగపల్లి నూతన్ ప్రసాద్ బాల కమిటీ ప్రతినిధి కర్ణ రాములు కమిటీ సభ్యులు వడ్డేటి జనార్ధన్ తమ్మల్ల బాలరాజు మాల యువత కమిటీ సభ్యులు భాను అనిల్ తదితర కమిటీ సభ్యులు హాజరై వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారిని పరామర్శించడం జరిగింది