రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై చర్చ

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా విపక్షాలు ఇచ్చిన తీర్మానంపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై లోకసభలో చర్చ జరగడం, అనంతరం నిన్న జరిగిన ఓటింగ్‌లో కేంద్ర ప్రభుత్వం గెలుపొందిన విషయం తెలిసిందే. రాజ్యసభలో ఎఫ్‌డీఐలకు అనుకూలంగా, ప్రభుత్వానికి మద్దతుగా ఓటేయ్యమని ఎస్సీ నేత నరేష్‌ అగర్వాలు తెలియజేశారు.