రానున్నది పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం…

కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు.

మల్లాపూర్ , సెప్టెంబర్25 (జనం సాక్షి)
చిట్టా పూర్ గ్రామo నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన యాదవ సంఘo సభ్యులు
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు అన్నారు సోమవారం కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని చిట్ట పూర్ గ్రామంలో యాదవ సంఘం సభ్యులు 50 మంది జువ్వడి జువ్వాడి నర్సింగ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ వచ్చే శాసనసభఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఈ దిశలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని జువ్వాడి నర్సింగ్ రావు పిలుపునిచ్చారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన యాదవ సంఘం సభ్యులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినఆరు గ్యారంటీ స్కీమ్ కార్డులను ఆవిష్కరణ చేసి పంపిణీ చేశారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో జక్కుల మల్లేష్,సంపతీ శ్రీనివాస్, హరీష్, డ