రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్‌ అగ్రనేతల అత్యవసర సమావేశం

ఢిల్లీ: రాష్ట్రవ్యవహారాలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమయ్యారు. గులాంనబీ ఆజాద్‌, దిగ్విజయ్‌సింగ్‌, వయలార్‌ రవి సమావేశానికి హాజరయ్యారు.