రాష్ట్ర PRTU కౌన్సిల్ సమావేశానికి హజరుకావాలి

PRTU దోమ మండల అధ్యక్షులు ఆర్. కేశవుల, ప్రధానకార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి
దోమ నవంబర్ 19(జనం సాక్షి)
 ఆదివారం  సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మహతి ఆడిటోరియం  లో జరిగే రాష్ట్ర PRTU కౌన్సిల్  సమావేశానికి దోమ మండలం లోని పెద్ద సంఖ్యలో PRTU ప్రాథమిక కార్యవర్గ సభ్యులు, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరు పెద్ద సంఖ్యలో పాల్గోని కార్యక్రమాని విజయవంతం చేయగలరని PRTU దోమ మండల అధ్యక్షులు ఆర్. కేశవుల,ప్రధానకార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటన లో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖమరియు ,వైద్య మంత్రి  టి. హరీష్ రావు హాజరవుతున్నారు.