రిక్షా కార్మికుల భిక్షాటన

గోదావరిఖని : గత 24 రోజులుగా  ఆందోళన చేస్తున్న రామగుండం నగరపాలక రిక్షాకార్మికులు  ఈరోజు బిక్షాటన చేస్తారు. ఖని ప్రధాన చౌరస్తాలో భైఠాయించి నగరపాలక సంస్థకు వ్వతిరేకంగా నినాదాలు చేశారు.